పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని వరంగల్ యొక్క శాసనమండలి (ఎంఎల్సి) సభ్యుడు. అతను 17-04-1975న వరంగల్ జిల్లాలోని పోచంపల్లి జనార్దన్ రెడ్డి మరియు పోచంపల్లి సమ్మక్క దంపతులకు జన్మించాడు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ పూర్తి చేశాడు. అతను తన సొంత వ్యాపారం కలిగి ఉన్నాడు. అతను మమత్తారెడ్డిని వివాహం చేసుకున్నాడు.
తన రాజకీయ ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తో ప్రారంభించారు. 2014 లో, అతను జంగావ్ పార్లమెంటు సభ్యుడిగా (ఎంపి) స్వతంత్రంగా పోటీ పడ్డాడు, కాని అతను ఎంపి పదవిని కోల్పోయాడు.
2019 లో తెలంగాణలోని వరంగల్కు చెందిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎంఎల్సి) సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ.
PSR's Priorities
- Support Farmers
- Health & Medical
- Sports
- Police & Crime


నేటి మొక్క..🌱 రేపటి వృక్షం..🌴మానవాళికి ప్రాణ బిక్షం..
6వ విడత తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
నిత్యావసర వస్తువుల పంపిణీ:
వరంగల్ తూర్పు నియోజకవర్గం స్థానిక శాసన సభ్యులు నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో జరిగిన దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌ: శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు,వరంగల్ నగర మేయర్ , గుండా ప్రకాష్ గారు, రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి గార్లు మరియు స్థానిక కార్పోరేటర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో వరంగల్ రూరల్ జిల్లా వానకాలం 2020 పంటల సాగు ప్రణాళికపై జరిగిన అవగాహన సద్దస్సులో పాల్గొన్న శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.
వర్థంతి సందర్బంగా:
స్వరాష్ట్రం కోసం తన సర్వస్వాన్ని అంకితమిచ్చిన మహనీయుడు తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్థంతి సందర్బంగా వారికి ఘనమైన నివాళి..💐
